29.2 C
Hyderabad
May 10, 2024 00: 56 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో లక్ష్మీ కాసులహారం ఊరేగింపు

1378710_10202328412631356_886231910_n

తిరుమల శ్రీవారి ఆల‌య మాడ వీధుల్లో బుధ‌వారం ఉద‌యం లక్ష్మీ కాసులహారం ఊరేగింపు ఘ‌నంగా జ‌రిగింది. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఈ హారాన్ని ఊరేగించారు. అనంత‌రం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అలంక‌రించేందుకు తీసుకెళ్లారు. తిరుచానూరులోని ప‌సుపు మండ‌పం వ‌ద్ద ఆల‌య అధికారుల‌కు అప్ప‌గించారు. అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం గజవాహనం, గురువారం గరుడవాహన సేవల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి ల‌క్ష్మీ కాసుల‌హారాన్ని అలంక‌రిస్తారు. మాడ వీధుల్లో జ‌రిగిన ఊరేగింపులో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, ఓఎస్‌డి పాల శేషాద్రి, పేష్కార్ లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సిరమానోత్సవం..

Satyam NEWS

అంధత్వంలేని తెలంగాణ కోసం కంటి వెలుగు

Murali Krishna

సొంత ఇంటికి చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్

Satyam NEWS

Leave a Comment