విజయనగరం సిరిమానోత్సవం ప్రతీ సారి జరిగే సమయానికి కన్న…గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. అదే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సిరిమాను వద్దకు వస్తే గాని మొదలు కాలేదు. అయితే అందుకు గల కారణాలను సత్యం న్యూస్. నెట్. వెలికి తీసింది. సిరిమానుపై ఉరుసు కట్టే వాళ్ళు కొత్త వారు కావడంతో… ఆలస్యం కు కారణమని తెలుస్తోంది. కాగా ప్రతీ ఏడాది సిరిమాను పై ఇరుసుకట్టే వ్యక్తి కరోనా తో మృతి చెందడంతో అతని స్థానంలో కొత్త వారు రావడం తో సిరిమాను. పై పూజారి కూర్చోవడంతో..ఎట్టకేలకు గంటన్నర తర్వాత సిరిమాను ఉత్సవం ప్రారంభమైంది.