29.7 C
Hyderabad
May 1, 2024 09: 51 AM
Slider ముఖ్యంశాలు

ఇది సునామీ కంటే తక్కువ కాదు: ఎమ్మెల్యే సీతక్క

#MLA Sitakka

ములుగు జిల్లాలోని మేడారం, కొండాయిగూడెం ఏరియాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్య టించారు. జంపన్నవాగు ఉధృతితో అత్యంత ప్రభావితమైన, వరద చుట్టుముట్టిన ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి కూలిపోయిన వంతెనను దాటినట్లు సీతక్క తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వరద బీభత్సాన్ని ఉద్దేశిస్తూ ఇది సునామీ కంటే తక్కువ కాదని పేర్కొన్నారు.

Related posts

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు

Murali Krishna

దేశంలో రక్షణ కరవైన మహిళలు

Satyam NEWS

పదవ తరగతి విద్యార్థులకు సన్మానం

Satyam NEWS

Leave a Comment