38.2 C
Hyderabad
May 2, 2024 20: 15 PM
Slider వరంగల్

వచ్చే నెల 10న ములుగులో లోక్ అదాలత్

#KrishnaAdityaIAS

పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య వెల్లడించారు.

వచ్చే నెల 10వ తేదీన ములుగు జిల్లాకు సంబంధించిన జూనియర్  సివిల్ జడ్జ్ కోర్టు నందు వరంగల్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు.

ఈ జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్రీ- లిటిగేషన్ కేసులు, బ్యాoక్, ఎలక్ట్రిసిటీ, భూ తగాదా కేసులు, వివాహ/కుటుంబ తగాదాల కేసులు, మోటారు  యాక్సిడెంట్స్ కేసులు, చిట్ ఫండ్, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడే వీలు ఉన్న కేసులను పరిష్కరిస్తారు.

ఈ సదవకాశాన్ని జిల్లాలోని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు.

కె. మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

ట్రాజెడీ: అలగనూరు బ్రిడ్జిపై కారుబోల్తా పడి ఒకరి మృతి

Satyam NEWS

ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలిగేది మార్క్సిజమే

Bhavani

డ్రై డే సందర్బంగా తనిఖీలు

Bhavani

Leave a Comment