31.2 C
Hyderabad
February 11, 2025 21: 07 PM
Slider గుంటూరు

గుంటూరు సబ్ జైలుకు వెళ్లిన నారా లోకేష్

lokesh 13

గుంటూరు జిల్లా జైలులో ఉన్న అమరావతి రైతులను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. గుంటూరు హై వే దిగ్బంధం కేసులో పలువురు రైతులను అరెస్టు చేసి జిల్లా జైలులో ఉంచారు.

వారందరిని నేడు లోకేష్ పరామర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. అవసరమైనంత మేరకు వారికి న్యాయ సహాయం అందే విధంగా కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ వెంట మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ జయదేవ్ పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.

Related posts

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్

Sub Editor 2

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

AP Special: దేశంలోనే తొలిసారి గ్యాస్ సిలెండర్ లో గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment