ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధన్ లాల్ ను ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటించడం పట్ల కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని హైద్రాబాద్ లోని నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీ తో గెలిచి కేసీఅర్ గారికి కనుకగా ఇవ్వాలని మంత్రి పువ్వాడ మధన్ లాల్ ను శాలువాతో సత్కరించారు.
previous post