38.2 C
Hyderabad
May 5, 2024 20: 24 PM
Slider జాతీయం

క్రాష్:ఎంపీలో ఫుట్ ఓవర్‌ వంతెన కూలి 6గురికి గాయాలు

madya pradesh bhopal ralway foot over bridge collapsed

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఈరోజు ఉదయం పాదాచారులు నడిచే వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.రద్దీ ఎక్కువగా ఉండటం తో పాటు వంతెన పురాతనమైనందున ఈ ప్రమాదం జరిగి ఉండ వచ్చని తెలుస్తుంది.ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వంతెన కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Related posts

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి బ్రహ్మరథం పట్టిన ఏలూరు ప్రజలు

Satyam NEWS

అభియోగాలు నిరాధారం అంటున్న SKIIT ప్రిన్సిపాల్ రజనీకాంత్

Satyam NEWS

హేట్సాఫ్: ఆ కుటుంబానికి వీరే ఆపద్భాంధవులు

Satyam NEWS

Leave a Comment