36.2 C
Hyderabad
May 8, 2024 17: 25 PM
Slider కడప

జగనన్న గోరుముద్ద రుచి చూసిన మేడా

jagananna 13

కడప జిల్లా సుండుపల్లి మండలం లోని  తిమ్మసముద్రం పంచాయతీలోని ఉర్దూ హై స్కూల్ ను రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు  మేడా వెంకట మల్లికార్జున రెడ్డి తనిఖీ చేశారు. జగనన్న గోరుముద్ద గురించి అడిగి తెలుసుకొని ఆ భోజనం నాణ్యతగా ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా పిల్లలతో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో మేడా విజయ్ శేఖర్ రెడ్డి, శివారెడ్డి, మాజీ ఎంపీపీ అజంతమ్మ ఆరం రెడ్డి అరుణ్ శ్రీనివాసులు రాయవరం రఫీ మడితడు ఇస్మాయిల్ బలరామరాజు మహేష్ రాజు చంద్రశేఖర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జయరాం నాయుడు పించ రామస్వామి రెడ్డి శ్రీనువాసుల రెడ్డి తిమ్మసముద్రం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

రేపటి నుంచి తుంగభద్ర నది కి పుష్కరాలు

Satyam NEWS

స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం పై చదలవాడ దిగ్భ్రాంతి

Satyam NEWS

30న టీటీడీ కార్తీక దీప మహోత్సవం

Sub Editor

Leave a Comment