40.2 C
Hyderabad
May 2, 2024 18: 30 PM
Slider తెలంగాణ

సుప్రీంకోర్టు తీర్పుపై మజ్లీస్ అధినేత అసంతృప్తి

Asaduddin-Owaisi

సుప్రీంకోర్టు ఒక వర్గం వారికి అనుకూలంగా తీర్పును ఇచ్చినట్లుగా ఉందని మజ్లీస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అక్కడ బాబ్రీ మసీద్ ఉన్నట్లు శాస్త్రీయంగా తేలినా ఈ విధంగా తీర్పు చెప్పడం తమకు అసంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు. ఈ విషయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ తీర్పు అసంపూర్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం స్వాగతిస్తున్నాం అయితే మేము మరోసారి ఆపిల్ చేస్తున్నాం అని ఆయన ప్రకటించారు. ఐదెకరాల భూమి ఇవ్వడం ఎందుకు? మాకు ఆ స్థలం అవసరం లేదు అని ఆయన అన్నారు. తాము న్యాయబద్ధంగా పోరాటం చేసినా ల్యాండ్ కోల్పోవడం అనేది బాధాకరమని ఆయన తెలిపారు.

Related posts

ప్రమాదపుటంచున బొబ్బిలి పారాది బ్రిడ్జి

Satyam NEWS

నేడు ఆఖరి పనిదినాన్ని ముగించుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి

Bhavani

Leave a Comment