29.7 C
Hyderabad
May 7, 2024 03: 25 AM
Slider మహబూబ్ నగర్

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి తీరని లోటు

#MalluRavi

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం తీరని లోటని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఎడ్మ కిష్టారెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని, అతని మరణం తనను కలచివేసిందని ఆయన తెలిపారు.

ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి మల్లు రవి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మల్లు రవి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాజకీయ రంగానికి ఎడ్మ కిష్టారెడ్డి లేని లోటు తీర్చడం మరెవరి తరం కాదని మల్లు రవి అన్నారు.

Related posts

ఐ టి ఎటాక్: ఇక ఇప్పుడు విజయవాడ డాక్టర్ల వంతు

Satyam NEWS

జూన్ 6 నుంచి విజయనగరం సంగీత కళాశాలలో తరంగ గానం

Satyam NEWS

“అమ్ముంటే చాలంటూ…..”

Satyam NEWS

Leave a Comment