38.2 C
Hyderabad
May 2, 2024 22: 48 PM
Slider జాతీయం

మైనర్‌పై అత్యాచారం: 9 రోజుల్లో తీర్పు.. 20 ఏళ్ల శిక్ష

మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి రాజస్తాన్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 9 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధించింది. 9 ఏళ్ల బాలికపై కమలేశ్‌ మీనా సెప్టెంబర్‌ 26న అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన పోలీసులు ఘటన తర్వాతి ఉదయమే నిందితున్ని అరెస్టు చేశారు. కేవలం 18 గంటల్లోనే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

చలాన్‌ నమోదైన అయిదు పని దినాల్లో జైపూర్‌ మెట్రోపాలిటన్‌ సిటీ పోక్సో 3వ నంబర్‌ కోర్ట్‌ తీర్పు ప్రకటించింది. దోషిగా తేలిన కమలేశ్‌కు రూ. 2 లక్షల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Related posts

కరోనా రోగుల్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి

Satyam NEWS

పాలకవర్గం సహకారంతో హుజూర్ నగర్ పట్టణాభివృద్ధికి కృషి

Satyam NEWS

బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో చండీహోమం

Satyam NEWS

Leave a Comment