23.7 C
Hyderabad
May 8, 2024 06: 56 AM
Slider ముఖ్యంశాలు

టీఆర్ఎస్ నాయకుడిని హతమార్చిన మావోలు

#Maoist

ములుగు జిల్లాలో TRS నాయకుడిని మావోయిస్టులు హతమార్చారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన TRS నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును మావోయిస్టులు కత్తితో పొడిచి చంపారు.

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. సంఘటనా స్థలంలో మావోయిస్టుల లేక లభ్యం అయింది.

ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్నారు.

TRS- బీజేపీ నాయకులు వెంటనే వారి పదవులు రాజీనామాలు చేయాలని, లేకపోతే వారికి కూడా ఇదే గతి పడుతుందని వారు హెచ్చరించారు.

Related posts

కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Sub Editor

చికాగో పోరాట స్ఫూర్తితో కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌

Satyam NEWS

Leave a Comment