మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్ లో మహిళా కార్మికులతో మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఏ.సుదర్శన్ రైల్వే హౌస్ కీపింగ్ మహిళ కార్మికులకు లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతి, పార్వతమ్మ, రాములమ్మ, అమృత, సంతోషి, జంగమ్మ, శారద, రంగి జగదీశ్వరి, జంగమ్మ, బాలమణి, బుజ్జి, సత్యమ్మ, లక్ష్మి, శ్రీశైలం, నాగరాణి, కవిత, వీరమ్మ, గంగారాం, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట