34.7 C
Hyderabad
May 5, 2024 00: 04 AM
Slider హైదరాబాద్

రైల్వే కార్మికులతో మే డే కార్మికుల దినోత్సవం

#mayday

మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్ లో మహిళా కార్మికులతో  మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఏ.సుదర్శన్ రైల్వే హౌస్ కీపింగ్ మహిళ కార్మికులకు లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతి, పార్వతమ్మ, రాములమ్మ, అమృత, సంతోషి, జంగమ్మ, శారద, రంగి జగదీశ్వరి, జంగమ్మ, బాలమణి, బుజ్జి, సత్యమ్మ, లక్ష్మి, శ్రీశైలం, నాగరాణి, కవిత, వీరమ్మ, గంగారాం, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

Satyam NEWS

కాంట్రవర్సీ: రాజధాని మార్చేందుకు కరోనా కుట్ర

Satyam NEWS

మళ్ళీ వర్షాలు |

Murali Krishna

Leave a Comment