28.7 C
Hyderabad
May 6, 2024 01: 50 AM
Slider క్రీడలు

క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -2 విజేతలకు మెమొంటోలు

#uppalmla

క్రీడలతోనే మానసిక ఉల్లాసం పెం పొందుతుందని  ప్రముఖ నాయకులు  పేర్కొన్నారు. సందర్భంగా రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో టిఆర్ఎస్వీవి నేత బత్తిని ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన  క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -2 కి ముఖ్య అతిథులుగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ గుప్తా లు హాజరై విజేతలకు క్యాష్ ప్రైజ్ , మేమేంటోలు అందచేసినారు.

 ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గోల్లూరి అంజయ్య, తెరాస పార్టీ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ , మేకల హనుమంత రెడ్డి , తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగ  నాయకులు జయకృష్ణ, బాబు గంగపుత్ర, సంపత్, దినేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఒంగోలు నగరంలో ‘‘బాబుతో నేను’’

Bhavani

తెలంగాణ మాల మహానాడు బలోపేతానికి చర్యలు

Satyam NEWS

బూర్గుల్ దళిత బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

Satyam NEWS

Leave a Comment