38.2 C
Hyderabad
April 28, 2024 21: 40 PM
Slider ఖమ్మం

చేతన ఫౌండేషన్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్

#kamma sangham

ఖమ్మం కమ్మ మహాజన సంఘం గర్ల్స్ హాస్టల్లో  చేతన ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసుకున్న మినరల్ వాటర్ ప్లాంట్ ను తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత, ఎస్సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏలూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు.  విద్యార్ధుల కోసం సహకారం అందించిన చేతన ఫౌండేషన్ వారిని అభినందించారు.  ఈ కార్యక్రమంలో   చేతన ఫౌండేషన్ ప్రతినిధులు పసుమర్తి రంగారావు, దొడ్డ సీతారామయ్య ,  రాష్ట్ర కమ్మ సంఘం నాయకులు కండపనేని రత్నాకర్రావు , ఖమ్మం కమ్మ మహాజన సంఘం పాలకవర్గ సభ్యులు తాళ్లూరి జీవన్ కుమార్ నల్లమోతు రఘు, మందటి నరేష్ చౌదరి, జట్ల శ్రీనివాసరావు, బండి మాధవరావు, నల్లమల్ల రంజిత్ , కొంగర పురుషోత్తం, మన్నేటి నాగేశ్వరరావు, కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు గరికపాటి వెంకటేశ్వరరావు, వల్లభనేని రామారావు, సరిపుడి సతీష్, దిరిశాల పెద్ద వెంకటేశ్వరరావు,   చిరుమామిళ్ల నాగేశ్వరరావు, చెరుకుమల్లి వెంకటేశ్వరరావు యలమద్ధి వెంకటేశ్వరరావు, కంచర్ల శివ నాగమల్లేశ్వరరావు, నూతలపాటి నాగేశ్వరరావు, రాకేష్ ప్రసాద్ , కొండబాల కరుణాకర్  మరియు పాల్గొన్నారు. .

Related posts

2న టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎంపి

Satyam NEWS

హైదరాబాద్ లో ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు

Satyam NEWS

ప్రేమతో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే కు కేబినెట్ హోదా

Satyam NEWS

Leave a Comment