29.7 C
Hyderabad
May 7, 2024 05: 04 AM
Slider శ్రీకాకుళం

మూడు కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి బొత్స

#ministerbotsa

విజయనగరం జిల్లాకు మంత్రి బొత్స సత్యనారాయణ వస్తున్నారు. ఆయన ఒకే రోజు మూడు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. 24 వ తేదీ న ఉదయం 10-30 గంటలకు నగరంలోని ఘోష ఆసుపత్రిలో డి.ఐ.ఇ.సి.లో బధిరుల కోసం నిర్వహిస్తున్న ఇ.ఎన్.టి. శస్త్ర చికిత్సా శిబిరాన్ని సందర్శించి, మైక్రో వాటర్ సప్లై స్కీమ్ కింద మెషీన్ లు పంపిణీ చేస్తారు. మధ్యహ్నం 3-00 గంటలకు రేగిడి ఆమదాలవలస మండలంలో వై.ఎస్.ఆర్. చేయూత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం లో పాల్గొంటారు. సాయంత్రం 5-00 గంటలకు చీపురుపల్లి మండలం ఇటకర్ల పల్లి లో గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభిస్తారు.

Related posts

నిరుపేదల సంతోషమే ఉప్పల ట్రస్ట్ బాధ్యత

Satyam NEWS

మలబార్ గోల్డ్ ట్రస్ట్ సహాయం 16 లక్షలు

Satyam NEWS

సిద్దిపేటలో రౌడీ షీటర్ దారుణహత్య

Satyam NEWS

Leave a Comment