38.2 C
Hyderabad
May 5, 2024 19: 41 PM
Slider మెదక్

వర్గల్ సిద్ధాంతి ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

#minister harish rao

అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్తాపక అధ్యక్షుడు , ప్రముఖ పంచాంగ సిద్ధాంతి శ్రీ యాయవరం చంద్ర శేఖర శర్మ ను మంత్రి హరీష్ రావు పరామర్శించారు.

ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెల్సుకొన్నారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యులను కోరారు.

త్వరగా కొలుకుని అమ్మవారి సేవలో పాత్రులు కావాలని,  ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Related posts

50 వేల కుటుంబాలను రోడ్డున పడేసిన జగన్ సర్కార్

Satyam NEWS

న్యూ డైమన్షన్: పాత సచివాలయం నుంచి స్కై వాకర్?

Satyam NEWS

పిల్లి పిల్లలను మార్చినట్లు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి!

Satyam NEWS

Leave a Comment