38.2 C
Hyderabad
April 28, 2024 21: 52 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డికి వేదాశీర్వచనం

#niranjanreddy

దసరా పండుగ సందర్భంగా వనపర్తి వల్లబ్ నగర్ – 33వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ చైర్మన్  రఘునాథచార్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వేద మంత్రాలతో మంత్రికి ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి  33వ వార్డు కౌన్సిలర్ ఉంగలం ఆలేఖ్య తిరుమల్ దంపతులు, కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి-శ్యామ్,   సీనియర్ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

శంభులింగేశ్వరుడికి వెండి తొడుగు బహుమానం

Satyam NEWS

పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు

Satyam NEWS

అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక

Satyam NEWS

Leave a Comment