మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాక్నా వాడి( చందన్ వాడి) నాలా పనులను అధికారులతో నేడు పర్యవేక్షించారు. స్థానికులతో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని త్వరగా నాలా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
జీహెచ్ఎంసి ఈ.ఈ. ప్రకాశంకి ధన్యవాదములు తెలిపారు. ఈ పని తొందరగా పూర్తి కావాలని అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ధనరాజ్, యోగేష్, జై శంకర్ పని చేయించుకోవాలని అన్నారు.