27.7 C
Hyderabad
May 4, 2024 07: 52 AM
Slider కడప

మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

#suspicious death

కడప జిల్లా బద్వేలు మండలం సి బోయనపల్లె లో మంగళవారం రాత్రి మైనర్ బాలిక అనుమానాస్పద మృతి చెందింది.

ఎవరికి అనుమానం రాకుండా రాత్రికి రాత్రే బాలిక మృతదేహాన్ని బంధువులు దగ్ధం చేశారు.

బద్వేలు గాయత్రి కాలేజీలో బాలిక ఇంటర్ చదువుతున్నది.

మృతి చెందిన గంట లేపే దగ్ధం చేయడం వెనుక హత్యా….? ఆత్మహత్య..? అనే అనుమానాలు వస్తున్నాయి.

ప్రేమ వ్యవహారమే ఈ మృతికి కారణమని  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

ఏజిటేషన్:మంగుళూరు లో తిరుపతి బస్సు ఫై రాళ్లు

Satyam NEWS

వేసవి కాలంలో తాగునీటి ఇబ్బంది లేకుండా సకల చర్యలు

Satyam NEWS

Leave a Comment