కడప జిల్లా బద్వేలు మండలం సి బోయనపల్లె లో మంగళవారం రాత్రి మైనర్ బాలిక అనుమానాస్పద మృతి చెందింది.
ఎవరికి అనుమానం రాకుండా రాత్రికి రాత్రే బాలిక మృతదేహాన్ని బంధువులు దగ్ధం చేశారు.
బద్వేలు గాయత్రి కాలేజీలో బాలిక ఇంటర్ చదువుతున్నది.
మృతి చెందిన గంట లేపే దగ్ధం చేయడం వెనుక హత్యా….? ఆత్మహత్య..? అనే అనుమానాలు వస్తున్నాయి.
ప్రేమ వ్యవహారమే ఈ మృతికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.