35.2 C
Hyderabad
April 30, 2024 23: 54 PM
Slider రంగారెడ్డి

15లోగా గచ్చిబౌలి స్టేడియంలో కరోనా ఆసుపత్రి సిద్ధం చేయండి

Gachibowli stadium

రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ భారీ ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్‌ అథారిటీకి సబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం  పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఆసుపత్రి పనులను పరిశీలించారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న వేళ ఈనెల 15లోగా ఆసుపత్రిని సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు.

Related posts

కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా వుంది

Satyam NEWS

తాగి వచ్చాడు… భార్యను కొట్టి చంపాడు

Satyam NEWS

పోలీసుల పై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచిత వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment