32.2 C
Hyderabad
May 8, 2024 11: 10 AM
Slider నల్గొండ

ఓటును నమోదు చేసుకున్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

#MLASaidireddy1

హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు తన ఓటును నమోదు చేసుకున్నారు.

త్వరలో నిర్వహించే వరంగల్, ఖమ్మం, నల్లగొండ కు జరిగే MLC ఎన్నికలలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో శానంపూడి సైదిరెడ్డి మండల ఇన్చార్జి తాసిల్దార్ వజ్రాల జయశ్రీ సమక్షంలో తన ఓటును   నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 2017వ, సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు అందరూ విధిగా తమ ఓటు నమోదు చేయించుకోవాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాథలిక్ చర్చి నన్ మర్డర్ కేసులో ఫాదర్, సిస్టర్ దోషులు

Satyam NEWS

డ్యాన్సింగ్ ఫౌంటెన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

క్రేజీ అంకుల్స్‌: అందరూ ఎంజాయ్ చేసే స‌ర‌దా పాత్ర‌ నాది

Satyam NEWS

Leave a Comment