41.2 C
Hyderabad
May 4, 2024 17: 38 PM
Slider విశాఖపట్నం

నర్సీపట్నం బైక్ ర్యాలీలో అపశృతి:వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

#anakapally

మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే నడుపుతున్న బైక్ ను పక్కనే ఉన్న మరో బైక్ అనుకోకుండా ఢీకొట్టడంతో ఎమ్మెల్యే కింద పడిపోయారు. దాంతో వైకాపా ఎమ్మెల్యే ఉమశంకర్ గణేష్ కు తీవ్ర గాయాలు తగిలాయి. హుటాహుటిన ఎమ్మెల్యేని నర్సీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కాలికి శస్త్రచికిత్స అవసరమని అక్కడి వైద్యులు చెప్పినట్లు సమాచారం.

Related posts

విహార యాత్ర కాదు విజ్ఞాన యాత్ర

Bhavani

హుజూర్ నగర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి

Satyam NEWS

ఏపి భవన్ లో ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డు తొలగింపు

Satyam NEWS

Leave a Comment