అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు సర్వరోగాలకూ తెల్ల మాత్ర మందు అన్న చందంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి వంటి అన్ని అంశాలను కోల్పోవటానికి,...
రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి అనుభవం, లేకపోయినాప్పటికీ, వందమంది చిల్లర సలహాదారులను పెట్టుకొని, విజయకుమార్ వంటి న్యాయ మాంత్రికుని కలిశారని మీడియా కోడై కోస్తున్న...
ఏమి సాధించేందుకు అమరావతి నుంచి రాజధానిని మార్చాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. రాష్ట్ర హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా జగన్ బృందం ఆలోచనలలో ఏ మాత్రం...
విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని అక్కడ భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్...
జగన్ ప్రభుత్వం చేస్తున్న మరో మోసం నేడు బట్టబయలు అయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. హైకోర్టును కర్నూలుకు మార్చడం లేదని నేడు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కెకె వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు...
ఐ ప్యాక్ రిపోర్టు ఆధారంగా మూడు రాజధానుల అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ అధినాయకత్వం అడుగులు వేస్తుంది. మూడు రాజధానుల పేరుతో ప్రజలలోకి వెళితే ఇప్పటి వరకూ తమపై వచ్చిన పరిపాలనావైఫల్యాలను...
మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే నడుపుతున్న బైక్ ను పక్కనే ఉన్న మరో బైక్ అనుకోకుండా...
మూడు రాజధానులపై ప్రజల మద్దతు కూడగట్టడానికి అధికార వైసీపీ కొత్త ఎత్తుగడ వేస్తున్నది. అందులో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని...
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద మూడు రాజధానులకు మద్దతుగా పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి బుధవారం 101 టెంకాయలు వైసీపీ నేతలు కొట్టారు. ప్రతిపక్ష...
అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాజంపేట పట్టణంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఆర్.బి బంగ్లా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున...