27.7 C
Hyderabad
May 14, 2024 07: 42 AM
Slider రంగారెడ్డి

ఎమ్మెల్సీ నిధులు మంజూరు..

mahender reddy

గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎంపిటిసిలకు జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిధులు మంజూరు చేయిoచారు.

ఈ సందర్భంగా జడ్పీ నిధుల ద్వారా మంజూరైన నిధులను తాండూరు నియోజకవర్గo లోని ఎంపిటిసిలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎంపిటిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జడ్పీ నిధుల ద్వారా మంజూరు అయిన నిధులను ఎంపీటీసీలు అందించడo జరిగిందన్నారు.

రాబోయే ఎమ్మెల్సీ నిధులు కూడా ఎంపీటీసీలకే కేటాయించి గ్రామాలను అభివృద్ధి పరుస్తామన్నారు. ఎంపీటీసీలకు నిధులు కేటాయించినందుకు జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేష్ చారి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

అక్రమ ఆస్తుల కేసులో నిందితుడైన పాక్ నేతకు కరోనా

Satyam NEWS

కరోనా వ్యాప్తిపై వ్యాఖ్యానించిన చైనా ప్రొఫెసర్ అరెస్టు

Satyam NEWS

భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

Satyam NEWS

Leave a Comment