29.7 C
Hyderabad
May 2, 2024 05: 32 AM
Slider విజయనగరం

ఆ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అక్కడేం చేసారంటే…?

#VijayanagaramCollector

విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఉదయాన్నే మోర్నింగ్ వాక్ లో భాగంగా పచ్చదనం కార్యక్రమంతో పాటు నగరంలో నాడు-నేడు కార్యక్రమంలో కొత్తపేట గొల్లవీధిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తొలుత 22 లక్షలతో చేపట్టిన పాఠశాల ఆధునీకరణ కొత్త భవనాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నేత రాజేష్ తో కలిసి పరిశీలించారు.

అలాగే పక్కనే పచ్చదనం లో భాగంగా 50 మొక్కలను కలెక్టర్ ఈ సందర్భంగా నాటారు. ఈ ప్లాంటేషన్ లో అటవీశాఖ సోషల్ విభాగపు ఆఫీసర్ జానకీరామ్, నగర ప్లాంటేషన్ రవి ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కార్మిక ఉద్యమం ఉధృతం

Satyam NEWS

వడదెబ్బకు గుర్తుతెలియని వ్యక్తి మృతి

Satyam NEWS

Leave a Comment