38.2 C
Hyderabad
April 29, 2024 20: 47 PM
Slider గుంటూరు

పేట మార్కెట్ యార్డు చైర్మన్ గా అబ్దుల్ హనీఫ్

md haneef

నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పట్టణ వైస్సార్సీపీ కన్వీనర్ షేక్. అబ్దుల్ హనీఫ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ తనకి  మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి రావటానికి కారణం అయిన నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని రైతులకు అందుబాటులో ఉండి  యార్డ్ సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.

Related posts

దర్శి కూటమి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మికి ఘన స్వాగతం

Satyam NEWS

కాంగ్రెస్ MLC అభ్యర్థి రాములు నాయక్ గెలుపే నిరుద్యోగ యువతకు మలుపు

Satyam NEWS

గుజరాత్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

Sub Editor

Leave a Comment