40.2 C
Hyderabad
May 6, 2024 18: 49 PM
Slider రంగారెడ్డి

సైబ‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌రేట్‌లో షీ టీమ్ భవనం

#stefenravindra

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో బుధవారం నాడు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, పునర్నిర్మించిన చేసిన సమావేశ మందిరాన్ని, నూతనంగా నిర్మించిన షీ టీమ్ భవనాన్ని మరియు సైబర్ క్రైమ్స్ భవనాలను ప్రారంభించారు. 

ఈ సంద‌ర్బంగా సీపీ  మాట్లాడుతూ ప్రత్యేక సదుపాయాలతో నూతన సమావేశ మందిరం ఏర్పాటు చేశామని, ప్రజలతో మమేకమయ్యేందుకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ప్రజలకు అందుబటులోకి ఉండేలా షీ టీమ్ కోసం ప్రత్యేక సదుపాయాలతో నూతన భవనాలను పునర్నిర్మించమన్నారు.

ఈ కార్యక్రమం లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ  కల్మేశ్వర్ సింగన్వర్,  ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు,  మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇంధిర, డబ్ల్యూ& సియస్ డబ్ల్యూ డీసీపీ  కవిత, డీసీపీ లావణ్య, ఎస్బీ ఏడీసీపీ లు, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర పోలీసు సిబ్బంది  పాల్గొన్నారు.

Related posts

రాత్రి సమయంలో బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్

Satyam NEWS

కోవిడ్ 19 ఏ.వై. 4.2పై ఆందోళన వద్దన్న ఇన్సాకాగ్‌

Sub Editor

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన హీరో సాయిధరమ్ తేజ్

Satyam NEWS

Leave a Comment