విశాఖకు చెందిన బీజేపీ మాజీఎంపీ కంభంపాటి హరిబాబును ఆ పార్టీ అధిష్టానం మిజోరాం గవర్నర్ గా నియమింది. ఈ మేరకు రాష్ట్ర పతి కార్యాలయం నుంచీ ఉత్తర్వులు వెలు వడ్డాయి.
ఇక కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లోత్కు గవర్నర్ పదవి ఇవ్వడం గమనార్హం. ఆయన కర్ణాటక గవర్నర్గా నియమితులయ్యారు.హరియాణా గవర్నర్గా… బండారు దత్తాత్రేయ, కర్ణాటక గవర్నర్గా… థావర్చంద్ గెహ్లోత్, మధ్యప్రదేశ్ గవర్నర్గా… మంగూభాయ్ పటేల్. గోవా గవర్నర్గా… పీఎస్ శ్రీధరన్ పిళ్లై., త్రిపుర గవర్నర్గా… సత్యదేవ్ నారాయణ్., ఝార్ఖండ్ గవర్నర్గా… రమేశ్ బైస్. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా… రాజేంద్ర విశ్వనాథ్ నియమించారు…రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్