29.7 C
Hyderabad
May 4, 2024 05: 15 AM
Slider జాతీయం

ఈశాన్య రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా తెలుగు వాడు

#haribabu

విశాఖ‌కు చెందిన బీజేపీ మాజీఎంపీ కంభంపాటి హ‌రిబాబును ఆ పార్టీ అధిష్టానం మిజోరాం గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మింది.  ఈ మేర‌కు రాష్ట్ర ప‌తి కార్యాల‌యం నుంచీ ఉత్త‌ర్వులు వెలు వ‌డ్డాయి.

ఇక కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్‌కు గవర్నర్‌ పదవి ఇవ్వడం గమనార్హం. ఆయన కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు.హరియాణా గవర్నర్‌గా… బండారు దత్తాత్రేయ, కర్ణాటక గవర్నర్‌గా… థావర్‌చంద్‌ గెహ్లోత్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా… మంగూభాయ్‌ పటేల్‌. గోవా గవర్నర్‌గా… పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై., త్రిపుర గవర్నర్‌గా… సత్యదేవ్‌ నారాయణ్‌., ఝార్ఖండ్‌ గవర్నర్‌గా… రమేశ్‌ బైస్‌. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా… రాజేంద్ర విశ్వనాథ్ నియ‌మించారు…రాష్ట్ర‌ప‌తి రామ్ నాద్ కోవింద్

Related posts

40 ఏళ్ల ఆడమ్ కు ఎయిడ్స్ వ్యాధి నయం అయింది

Satyam NEWS

మునిసిపల్ కమీషనర్ ప్రవర్తనపై అంగన్ వాడీల ఆందోళన

Satyam NEWS

ఓవర్ యాక్షన్: కోటప్పకొండలో పోలీసుల తీరుపై అలిగిన ఈవో

Satyam NEWS

Leave a Comment