28.7 C
Hyderabad
April 28, 2024 05: 49 AM
Slider గుంటూరు

మునిసిపల్ కమీషనర్ ప్రవర్తనపై అంగన్ వాడీల ఆందోళన

Photo0094

గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని అంగన్ వాడీ కార్మికులు ముట్టడించారు. అంగన్ వాడీల  వ్యవస్థ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఎక్కడ తమను తీసేస్తుందోననే ఆందోళనలో తాము ఉంటే కమిషనర్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే కమీషనర్ క్షమాపణ చెప్పాలని వారు  డిమాండ్ చేశారు.

Related posts

నాలుగు లక్షల రూపాయలకు పైగా ధర పలికిన బంగారు చేప…

Satyam NEWS

డాక్టర్ యం.వి.రమణారెడ్డి ఆకస్మిక మృతి తీరనిలోటు

Satyam NEWS

ఖమ్మంలో ప్రాపర్టీ షో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment