సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టి ఎన్ జి వో యూనిట్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిత్తలూరి అశోక్ బాబు,కార్యదర్శిగా సిహెచ్.వేణు, ట్రెజరర్ గా టి.భాస్కర్ ఎన్నికైనారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జానిమియా, కార్యదర్శి దున్న శ్యామ్,డిటి కమలాకర్,అనంతరాములు,హుజూర్ నగర్ యూనిట్ నూతన కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్