42.2 C
Hyderabad
May 3, 2024 16: 43 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ నూతన టి ఎన్ జి వో యూనిట్ ఎన్నిక

#TNGOs

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టి ఎన్ జి వో యూనిట్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా  చిత్తలూరి అశోక్ బాబు,కార్యదర్శిగా సిహెచ్.వేణు, ట్రెజరర్ గా టి.భాస్కర్ ఎన్నికైనారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జానిమియా, కార్యదర్శి దున్న శ్యామ్,డిటి కమలాకర్,అనంతరాములు,హుజూర్ నగర్ యూనిట్ నూతన కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

భూమనకి టీటీడీ పదవి పై తీవ్ర వివాదం..

Bhavani

విశాఖ శారదా పీఠం రాజకీయ వ్యాఖ్యలు ఎందుకోసం?

Satyam NEWS

విజయనగరం జిల్లాలో ఉరుములు, మెరుపులతో అకాల వర్షం..!

Satyam NEWS

Leave a Comment