23.7 C
Hyderabad
May 8, 2024 05: 10 AM
Slider జాతీయం

నెగ్లిజెన్సు:నిర్భయ దోషులున్నజైలులో ఖైదీ ఆత్మహత్య

nirbhaya silence on last wish

నిర్భయ దోషులున్న తిహార్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. కట్టు దిట్టమైన భద్రతకు మారు పేరైన తీహార్ జైలు లో ఈ సంఘటన జరగడం పై పలు విమర్శలు వెలువడుతున్నాయి.ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన రాజేష్ అనే ఖైదీ జైలు గదిలోనే ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన జైలు వార్డర్లు వెంటనే రాజేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన తిహార్ జైలు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు

Related posts

అసలు ఉత్తరాంధ్ర కు వైఎస్సార్సీపీ ఏం చేసింది?

Satyam NEWS

నిరాశ్రయులైన రోగులకు అండగా నిలిచిన కడప డి.ఎస్.పి

Satyam NEWS

13న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Satyam NEWS

Leave a Comment