37.2 C
Hyderabad
May 6, 2024 13: 45 PM
Slider కడప

రోడ్డు ప్రమాదంలో టెలిఫోన్ జే ఈ మృతి

#Rajampet Accedent

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ధర్మయ్య అక్కడికక్కడే మృతి  చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి  ఒంటిమిట్ట మండల పరిధిలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఇసుక రాళ్ల బోర్డు వద్ద చోటు చేసుకుంది.

తిరుపతిలో టెలిఫోన్ జే ఈ గా పనిచేసే ధర్మయ్య కొద్ది రోజుల క్రితం స్వగ్రామమైన చింత రాజు పల్లి గాండ్ల పల్లెకు వచ్చినట్లు తెలిసింది. మోటార్ బైక్ పై ఒంటిమిట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

Related posts

అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

కరోనా హెల్ప్: విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

Satyam NEWS

పటిష్ట బందోబస్తు తో పదవ తరగతి పరీక్ష నిర్వహణ

Satyam NEWS

Leave a Comment