సోషల్ మీడియా లో ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ నాయుడివాడ కు చెందిన ఆపురి ప్రమోద్ ఒక వర్గాన్ని కించపరుస్తూ ఒక ఫొటోను రూపొందించి దాన్ని ఫేస్ బుక్ లో, వాట్సాప్ లలో షేర్ చేశాడు. ఫిర్యాదు రావడంతో నిర్మల్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
previous post