ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 2015, 2016, 2017 బ్యాచ్ ఐపీఎస్లకు పోస్టింగ్లు చేసింది.
మణుగూరు అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్గా డా. షబారీష్.
ఏటూరు నాగారం అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్గా గౌష్ ఆలం.
రామగుండం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్)గా శరత్ చంద్ర పవార్.
భద్రాచలం అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్గా డా. వినీత్.
ఆదిలాబాద్ అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) గా ఎం. రాజేష్ చంద్రలకు పోస్టింగ్లిచ్చింది.