28.7 C
Hyderabad
May 6, 2024 08: 33 AM
Slider జాతీయం

ప్రధాని మోడీపై నిప్పులు చెరగుతున్న పాకిస్తాన్ నేతలు

#Pakistan in Flams

ప్రపంచ దేశాలు కరోనాతో పోరాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం పాకిస్తాన్ పై పోరాడుతున్నారని పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ భూభాగం పైకి వచ్చి కాల్పులకు పాల్పడుతున్న భారత్ తమ దేశంలోని పౌరులను చంపుతున్నదని ఆయన అన్నారు.

భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఉస్మాన్ బుజ్దార్ అన్నారు. ఉపఖండంలో శాంతిని భగ్నం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్రమోడీ పని చేస్తున్నారని ఆయన అన్నారు.

కాశ్మీర్ లోని తమ సోదరుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోమని ఆయన అన్నారు.

Related posts

గాజుల అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

Sub Editor

ఉత్తరాంధ్ర పర్యటన కై కదిలిన టీడీపీ అధినేత…

Satyam NEWS

పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కల్యాణం

Satyam NEWS

Leave a Comment