29.7 C
Hyderabad
May 3, 2024 05: 02 AM
Slider హైదరాబాద్

ఎస్ రావు నగర్ డివిజన్ లో ప్యారడైజ్ రెస్టారెంట్ ప్రారంభం

#paradiseresturent

ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని పరిమళ నగర్ కాలనీ లో ఆదివారం పారడైస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆవుల గంగా రావు మనమరాలు మాన్వి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, ఆవుల రంగారావు, హరిత, ఫిరోజ్ ఖాన్, డాక్టర్ వెంకట రమణ, డాక్టర్ భవ్య చంద్ర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు 6 మాట్లాడుతూ ప్యారడైజ్ రెస్టారెంట్ లో అధునాతనమైన వంటకాలు వివిధ రకాల రుచులతో నాణ్యమైన వంటకాలు వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. మావద్ద చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ, చికెన్ రోల్స్, చికెన్ శావర్మ, మటన్ రోల్స్, తదితర అధునాతన వంటకాలు అనుభవం ఉన్న మాస్టర్ తో తయారు చేయడం జరుగుతుందని అన్నారు. వినియోగదారులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాజ్జురి  మణిపాల్ రెడ్డి, బాబురావు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

బాబూ జగజ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఘన నివాళి

Satyam NEWS

700 కోట్లతో నాఫ్‌కో సంస్థ భారీ పెట్టుబడి

Bhavani

కరెంటు కోతతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నరకయాతన

Satyam NEWS

Leave a Comment