40.2 C
Hyderabad
May 2, 2024 16: 40 PM
Slider వరంగల్

ములుగు పేరెంట్స్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం

#ParentsAssociation

తెలంగాణ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధానకార్యదర్శిగా ఆకునూరి నరేష్ నియమితులయ్యారు. అదే విధంగా ఉపాధ్యక్షుడుగా గుర్రం సంతోష్ ను నియమించారు.

ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని TSPA ములుగు జిల్లా అధ్యక్షుడు  కలువల భద్రయ్య తెలిపారు. ములుగు జిల్లాలో TSPA ను మరింత బలోపేతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అందించాలనే వత్తిడిని ప్రభుత్వంపైనా, పాఠశాలల పైనా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

Related posts

రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం మంచిపని కాదు

Satyam NEWS

డీజీపీ ఆదేశాలతో…అర్ధరాత్రి ‘ఆపరేషన్ నిఘా’

Satyam NEWS

పోలీసులకు మాస్కులు పంచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment