40.2 C
Hyderabad
May 5, 2024 18: 02 PM
Slider ఖమ్మం

జెఎన్ టియు కోసం స్థలం పరిశీలన

#JNTU

జిల్లాలో జేఎన్టియూ హైదరాబాద్ చే ఏర్పాటుచేయు కళాశాల ప్రతిపాదిత స్థలం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి లో పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎం. మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డిలు నూతన కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, తాత్కాలికంగా కళాశాల నిర్వహణకు భవన విషయమై కలెక్టర్ తో వారు చర్చించారు.

Related posts

లా కారిడార్: హైకోర్టులో జగన్ సర్కార్ పిల్లిమొగ్గ

Satyam NEWS

విశిష్టం

Satyam NEWS

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం

Satyam NEWS

Leave a Comment