26.7 C
Hyderabad
May 3, 2024 07: 09 AM
Slider మహబూబ్ నగర్

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: పూరి

#megareddy

తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డిని కోరారు. వనపర్తిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వలేదని,  ఆర్యవైశ్య కులంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిన్నాం నరేందర్, చిగుల్లపల్లి రమేష్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి

Satyam NEWS

వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నా: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోడల్‌ కేంద్రం

Satyam NEWS

Leave a Comment