29.7 C
Hyderabad
May 3, 2024 03: 41 AM
Slider ముఖ్యంశాలు

పోకర్న గ్రూప్ కరోనా విరాళం కోటి రూపాయలు

Pokarna Group

కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఆదివారం పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. ఇందులో భాగంగా పోకర్న గ్రూప్ సంస్థ ముఖ్యమంత్రి  సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది.

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పొకర్ణ గ్రూప్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ జైన్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు చెక్కు ని అందించారు.

Related posts

విద్యార్థినిని ప్రోత్సహించిన కళింగాంధ్ర చైతన్య దీపిక

Satyam NEWS

దేశవ్యాప్తంగా సెప్టెంబరు 15 నుంచి కొత్త విద్యాసంవత్సరం

Satyam NEWS

డేంజర్ పోలీస్: రాష్ట్రపతి శౌర్యపురస్కారం ఉగ్రవాదులకు సహకారం

Satyam NEWS

Leave a Comment