పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఇంటి స్ధలం అప్పగించే విధంగా కృషి చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమిషనర్ గారు బేటి అయ్యారు . ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ ఇంటి స్ధలం కోసం విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన పోలీస్ కమిషనర్ ప్రభుత్వ స్ధలం కోసం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పక్రీయ మొదలుపెట్టారని, త్వరలోనే సమస్యకు పరిష్కరం లభిస్తుందని తెలిపారు.
previous post
next post