29.7 C
Hyderabad
May 3, 2024 03: 43 AM
Slider మహబూబ్ నగర్

కోస్గి టౌన్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి

#Playing ards den

నారాయణపేట జిల్లా పోలీసులు కోస్గి టౌన్లో  పేకాట స్థావరం పై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 63,670/-రూపాయలు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్ లో అంజయ్య అనే వ్యక్తికి చెందిన ఇంటి పైన డబ్బులు పందెం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

పట్టుబడిన వారి వివరాలు: 1) Chikine Anjaiah s/o Ramaiah r/o kosgi 2) Doma Balappa s/o Chinna kistaiah r/o kosgi 3) Ousula brhamachary  @ Ganesh s/o Venkataiah r/o kosgi 4) Eddula Laxmaiah s/o Pentappa r/o kosgi 5) Thunki Venkatramulu s/o Narsappa r/o kosgi 6) Devarakonda raju s/o kistappa r/o kosgi 7) Raigari Srinivas reddy s/o Balreddy r/o Gandid 8) Male chandrashekar s/o Mallappa r/o kosgi 9) Bogaram Sharan s/o sangappa  r/o kosgi

ఈ సందర్భంగా ఎస్ఐ ఎస్సై నరేందర్  మాట్లాడుతూ 9 మంది వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related posts

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రేపు

Satyam NEWS

పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

కలకలం రేపిన గోబ్యాక్ సీఎం సార్ పోస్టర్లు

Satyam NEWS

Leave a Comment