నారాయణపేట జిల్లా పోలీసులు కోస్గి టౌన్లో పేకాట స్థావరం పై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 63,670/-రూపాయలు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్ లో అంజయ్య అనే వ్యక్తికి చెందిన ఇంటి పైన డబ్బులు పందెం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
పట్టుబడిన వారి వివరాలు: 1) Chikine Anjaiah s/o Ramaiah r/o kosgi 2) Doma Balappa s/o Chinna kistaiah r/o kosgi 3) Ousula brhamachary @ Ganesh s/o Venkataiah r/o kosgi 4) Eddula Laxmaiah s/o Pentappa r/o kosgi 5) Thunki Venkatramulu s/o Narsappa r/o kosgi 6) Devarakonda raju s/o kistappa r/o kosgi 7) Raigari Srinivas reddy s/o Balreddy r/o Gandid 8) Male chandrashekar s/o Mallappa r/o kosgi 9) Bogaram Sharan s/o sangappa r/o kosgi
ఈ సందర్భంగా ఎస్ఐ ఎస్సై నరేందర్ మాట్లాడుతూ 9 మంది వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.