39.2 C
Hyderabad
April 28, 2024 13: 04 PM
Slider ప్రత్యేకం

ఢిల్లీ హింసపై 22 కేసులు నమోదు చేసిన పోలీసులు

#Delhi Police

ఢిల్లీ లో ‘‘రైతులు’’ నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై ఢిల్లీ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. రైతుల పేరుతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగి దాదాపు 300 మంది పోలీసులను తీవ్రంగా గాయపరిచారు.

మొత్తం అన్ని చోట్లా చెలరేగిన హింసకు సంబంధించిన సిసి కెమెరా ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కెమెరా ఫుటేజీలను పరిశీలించి రైతుల పేరుతో విధ్వంసం సృష్టించిన వారిని ఢిల్లీ పోలీసులు గుర్తిస్తున్నారు.

మొత్తం ఢిల్లీ లో ప్రస్తుతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనలను పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. జరిగిన హింసాత్మక సంఘటనలపై సంయుక్త కిసాన్ మోర్చా సమీక్షాసమావేశం నిర్వహించింది.

Related posts

కరోనా ట్రాజెడీ: ఆగిన మగ్గం ఆకలితో నేతన్నలు

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో ఇక మిగిలింది 20 శాతమే

Satyam NEWS

కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు

Bhavani

Leave a Comment