గత రెండు నెలలు పైగా జరుగుతున్న రైతు ఉద్యమం మొన్న రిపబ్లిక్ డే నాటి నుంచి గతి తప్పింది. ప్రతిష్ఠ దిగజారింది. అసలు నిజాలు ఎట్లా ఉన్నా, అనుమానాలు పెరిగే వాతావరణం ఏర్పడింది.ప్రభుత్వాలు బలవంతంగా...
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనలకు బాధ్యుడుగా భావిస్తున్న దీప్ సిద్ ను ఎన్ఐఏ ప్రశ్నించబోతున్నది. ఎర్రకోట వైపునకు రైతులను మళ్లించడం, అక్కడ విధ్వంసం సృష్టించడం, జాతీయ పతాకం ఎగరవేసే స్థానంలో ఒక మతానికి...
ఢిల్లీ లో ‘‘రైతులు’’ నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై ఢిల్లీ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. రైతుల పేరుతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగి దాదాపు 300 మంది పోలీసులను తీవ్రంగా...
ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన దాడుల్లో గాయపడిన వారి కోసం మజ్లీస్ పార్టీ నాలుగు లక్షల రూపాయల విలువైన అత్యవసర మందులను అందచేస్తున్నది. ఈ నెల 8న ఈశాన్య ఢిల్లీలో నిర్వహించే వివిధ వైద్య...
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) స్టాఫ్ అంకిత్ శర్మ అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత వారం...