33.2 C
Hyderabad
May 4, 2024 02: 27 AM
Slider కృష్ణ

టీడీపీ అభ్యర్ధి బైక్ లు తగలబెట్టిన రాజకీయ ప్రత్యర్ధులు

#TDPKrishnaDist

కృష్ణాజిల్లా  నందిగామ మండలం కంచెల గ్రామంలో తమను కాదని నామినేషన్ వేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిపై దాడి చేశారు.

ప్రచారం చేసుకుంటున్న వారిని అడ్డుకోవడానికి టిడిపి అభ్యర్థిని గా పోటీ చేసిన పెర్న వెంకట లక్షీ, భర్త రమణ ల బైక్ లు దగ్దం చేశారు.

రాత్రి ప్రచారం మగిసిన అనంతరం ఇంటి ముందు బైక్ లు పార్క్ చేసుకున్నారు.

రాత్రి 2 గంటల సమయంలో పెద్ద మంటలు, శబ్దం రావడం తో బయటకు వచ్చి చూడటంతో తమ ఇంటి ముందు పార్క్ చేసుకున్న రెండు బైక్ లను ఎవరో తగులబెట్టి వెళ్లారు.

Related posts

మేడారం జాతర కోసం పకడ్బందిగా పార్కింగ్ ఏర్పాట్లు

Satyam NEWS

అంగారకుడిపై కనిపించిన ‘‘నీరు’’

Satyam NEWS

విభజన చిచ్చు: ఇక బై..బై…వైసీపీ…

Satyam NEWS

Leave a Comment