కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో తమను కాదని నామినేషన్ వేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిపై దాడి చేశారు.
ప్రచారం చేసుకుంటున్న వారిని అడ్డుకోవడానికి టిడిపి అభ్యర్థిని గా పోటీ చేసిన పెర్న వెంకట లక్షీ, భర్త రమణ ల బైక్ లు దగ్దం చేశారు.
రాత్రి ప్రచారం మగిసిన అనంతరం ఇంటి ముందు బైక్ లు పార్క్ చేసుకున్నారు.
రాత్రి 2 గంటల సమయంలో పెద్ద మంటలు, శబ్దం రావడం తో బయటకు వచ్చి చూడటంతో తమ ఇంటి ముందు పార్క్ చేసుకున్న రెండు బైక్ లను ఎవరో తగులబెట్టి వెళ్లారు.