25.2 C
Hyderabad
May 8, 2024 08: 00 AM
Slider రంగారెడ్డి

కరోనా ఎఫెక్ట్ తో ప్రజావాణి కార్యక్రమం రద్దు

medchal dist

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సోమవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల కార్యాలయాల్లో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

ఇంటి పరిసర ప్రదేశాలని శుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

‘మోదీ’ ఇంటి పేరుపై వ్యాఖ్యలకు రాహుల్‌ కు సమన్లు

Sub Editor

మా గుండె ధైర్యం.. మా ఆత్మబంధువు, సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

Bhavani

Leave a Comment