33.7 C
Hyderabad
February 13, 2025 21: 20 PM
Slider రంగారెడ్డి

కరోనా ఎఫెక్ట్ తో ప్రజావాణి కార్యక్రమం రద్దు

medchal dist

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సోమవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల కార్యాలయాల్లో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

కోవిడ్ టీకా తీసుకున్న ఆదిలాబాద్ ఎంపి

Satyam NEWS

భూకబ్జాదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

మూసీ నదిలో మహిళ మృతదేహం లభ్యం

Satyam NEWS

Leave a Comment