37.2 C
Hyderabad
May 6, 2024 20: 20 PM
Slider ఖమ్మం

ట్రోఫీ ని అందజేసిన మంత్రి పువ్వాడ

#cricket

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలైన జట్టుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రోఫీ నీ అందజేశారు.బంజారా యూత్ అధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలైన ఎన్‌బి‌కే టీం కు  ట్రోఫీని అందజేసి టీమ్ ను అభినందించారు. ఇలాంటి టోర్నమెంట్స్ మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు మద్దినేని వెంకట రమణ, వీరు నాయక్, మందడపు నర్సింహ రావు తదితరులు ఉన్నారు.

Related posts

కొండను తవ్వి ఎలుకలు పడుతున్న కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

యువనేత గౌతమ్ రెడ్డి మృతిపై ఎంపీ ఆదాల తీవ్ర దిగ్భ్రాంతి

Satyam NEWS

తమ పిల్లల ప్రవర్తన, అలవాట్ల పై తల్లిదండ్రులు కన్నేసి వుంచాలి

Satyam NEWS

Leave a Comment