దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగానే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను ఎత్తివేసింది. సిట్ విచారణ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ, సమయం అంటూ హైకోర్టు సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ సిట్ విచారణ కొనసాగించాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ ఉన్న అన్ని పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని ధర్మాసనం ఆదేశించింది.
next post