23.2 C
Hyderabad
May 7, 2024 20: 54 PM
Slider నల్గొండ

డీజిల్, పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

#Garidepally Mandal

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్ -పెట్రోలు ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రములో మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కానిస్టేబుల్ కుమారుడిపై ఉగ్రవాదుల దాడి

Satyam NEWS

దేశానికి వన్నె తెచ్చే అద్భుతమైన ప్లేయర్లను తయారు చేయాలి

Satyam NEWS

కరోనా సేవలు అందించిన ఖమ్మం పోలీస్ సిబ్బందికి మెమెంటోలు

Satyam NEWS

Leave a Comment